తిరుపతిలో ఉండాల్సిన శ్రీ గోవిందరాజ స్వామివారు తిరుచానూరులో ఎందుకు వున్నారు ??
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి పుష్కరిణికి “పద్మ సరోవరం” అని పేరు. ఈ పుష్కరిణికి వాయువ్య దిశలో (North-West) ఒక గేట్ ఉంటుంది. ఈ గేట్ నెంబరు 5 పక్కనే ఉన్న ఒక చిన్న మందిరంలో శ్రీ రంగనాథ స్వామివారు చాలా దయనీయ పరిస్థితుల్లో ఉండడం చూడవచ్చు. నిజానికి ఈ విగ్రహం తిరుపతి నడిబొడ్డున వెలసిన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ములవిరాట్టుగా పూజలు అందుకోవాలి. అయితే ఎందుకనో శ్రీ రామానుజాచార్యులవారు ఈ విగ్రహ రూపురేఖలపై అంతగా సంతృప్తిచెందనట్లుగా తెలుస్తోంది. ఇక ముహూర్తసమయం దగ్గరపడడంతో, సున్నపురాయితో తయారు చేయబడిన మరో విగ్రహాన్ని గోవింద రాజస్వామి వారి ఆలయంలో ప్రతిష్టింపజేశారు. అందుకే గోవింద రాజస్వామి వారి ఆలయంలోని ఇప్పుడున్న మూలమూర్తికి అభిషేకాలు జరపరు. | అదనపు సమాచారం: మహాశివరాత్రి రోజున TTD SVBC TVలో చూపించే SV వేదిక్ శివాలయం తిరుపతిలో ఎక్కడ వుందో తెలుసా? జాతకం అనుకూలించక కొన్ని సెకన్ల వ్యవధిలో రాజయోగం చేజారడం అంటే ఇదేనేమో !! చూడ ముచ్చటైన దీపారాధన కుందులు: Bhimonee Decor Shanku Chakra Diyas - 3 inches, Brass Advertisement* ఏది ఏమైనప్పట...