Posts

Showing posts with the label ardhagiri temple

సంజీవని పర్వతంలో సగభాగం ఈ భూమి పైన ఎక్కడ పడిందో తెలుసా ??

Image
అర్థగిరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం అరగొండ గ్రామంలో వేంచేసి ఉన్నది. ఇది సుప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక క్షేత్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక చిన్న కొండపైన ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో, పచ్చని చెట్ల మధ్య నెలకొన్న ఈ అర్థగిరి ఆలయానికి సంబంధించిన స్థల పురాణం గురించి, ఆలయ ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలతో పాటు ఇక్కడి పుష్కరిణి యొక్క ప్రత్యేకతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం !! త్రేతాయుగంలో రాముడికి-రావణుడికి జరిగిన యుద్ధంలో, ఇంద్రజిత్ చేతిలో లక్ష్మణుడు గాయపడి మూర్ఛపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. అప్పుడు ఆంజనేయ స్వామి వారు సంజీవని మూలికల కోసం ఏకంగా ఆ పర్వతాన్ని మొత్తం పెకలించి, అరచేతిలో పట్టుకుని లంకకు తీసుకురావడం జరుగుతుంది. కారు ప్రయాణంలో జై హనుమాన్ !! UNOVATE Hanuman Idol for Car Dashboard - Golden, 9cm Advertisement* అయితే మార్గం మధ్యలో ఈ అరగొండ ప్రాంతంలో సంజీవని పర్వతంలో సగభాగం విరిగి పడుతుంది. అందుకే, ఈ కొండకు అర్థగిరి అనే పేరు వచ్చింది. అర్థగిరి కొండ నిండా ఎన్నో దివ్య ఔషధాలు, వన మూలికలు ఉండడం వల్ల, ఇక్కడున్న కోనే...